Sunday, November 16, 2025
HomeతెలంగాణVodithala Pravan: ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి

Vodithala Pravan: ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్

ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ అన్నారు. హుజురాబాద్ మండలం సింగపూర్ గ్రామంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రణవ్ బాబు మాట్లాడుతూ… ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, ఓటు హక్కును వినియోగించుకుని మంచి నాయకున్ని ఎన్నుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ ప్రణవ్ తోపాటు ఆయన తల్లిదండ్రులు వొడితల శ్రీనివాసరావు, పద్మశ్రీ, భార్య మృణాళినిలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad