Sunday, July 7, 2024
HomeతెలంగాణWarangal: 10,000 మెట్రిక్ టన్నుల గోదాం ప్రారంభించిన ఎర్రబెల్లి

Warangal: 10,000 మెట్రిక్ టన్నుల గోదాం ప్రారంభించిన ఎర్రబెల్లి

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం చలపర్తి గ్రామంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నిధులతో ఏర్పాటు చేసిన 10 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల గోదాంను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News