Thursday, July 4, 2024
HomeతెలంగాణWarangal: వెయ్యి స్థంభాల గుడిలో కడియం పూజలు

Warangal: వెయ్యి స్థంభాల గుడిలో కడియం పూజలు

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా..

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఓరుగల్లు చారిత్రాత్మక దేవాలయం శ్రీ రుద్రేశ్వర స్వామి (వెయ్యి స్తంభాల దేవాలయం ) కుటుంబ సమేతంగా దర్శించుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి,స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు శ్రీ కడియం శ్రీహరి.

- Advertisement -

శ్రీ రుద్రేశ్వర ( వేయి స్తంభాల ఆలయం) స్వామీ వార్లను కడియం శ్రీహరి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ అధికారులు, అర్చకులు, వేదపండితులు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి పాలాభిషేకం చేసి ప్రత్యేకంగా దర్శించుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News