Thursday, September 19, 2024
HomeతెలంగాణYacharam: భూమి పూజలో కిషన్ రెడ్డి

Yacharam: భూమి పూజలో కిషన్ రెడ్డి

వ్యవసాయ సహకార సంఘం వారి గోదాము నిర్మాణానికి భూమిపూజ

యాచారం మండల కేంద్రంలో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం వారి గోదాము నిర్మాణానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి భూమిపూజ నిర్వహించి శంఖుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి, డీసీఓ దాత్రి దేవి, రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మా రెడ్డి, వైస్ చైర్మన్ కొత్తకురుమ సత్తయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చెంద్రయ్య, ఎంపిపి సుకన్య, జడ్పిటిసీ జంగమ్మ, పీఏసిఎస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్, కార్యదర్శి, పాశ్చ బాషా, డైరెక్టర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News