Friday, September 20, 2024
HomeతెలంగాణYadadri: ఏకాదశి సందర్భంగా లక్ష పుష్పార్చన

Yadadri: ఏకాదశి సందర్భంగా లక్ష పుష్పార్చన

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రంలో ఏకాదశి పురస్కరించుకొని శ్రీ స్వామి అమ్మవార్లకు లక్ష పుష్పార్చన కార్యక్రమం జరిపారు. ప్రధాన ఆలయంలో ఆలయ ముఖమండపంలో వివిధ రకాల పుష్పాలతో అర్చక స్వాములు వేదమంత్రాల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ..ఆలయ ఏఈఓ గజ్వేల్ రమేష్ బాబు ఇతర అధికారులు ఉద్యోగులు భక్తులు అర్చకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News