Friday, September 20, 2024
HomeతెలంగాణYadadri: ఆధ్యాత్మిక కార్యక్రమాలతో గ్రామాల్లో ఐక్యత భావం

Yadadri: ఆధ్యాత్మిక కార్యక్రమాలతో గ్రామాల్లో ఐక్యత భావం

రామన్న పేట మండలం ఎన్నారం గ్రామంలో గంగ దేవమ్మ పండుగ సందర్బంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాన చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణతో గ్రామాల్లో ఐక్యత భావం పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం మండల కార్యదర్శి పోషబోయిన మల్లేశం, స్థానిక సర్పంచ్ మెట్టు మహేందర్ రెడ్డి, ఎంపిటిసి ఏనుగు పుష్ప వెంకట్ రెడ్డి, గాదె పారిజాత ముకుంద, ఉప సర్పంచ్ పల్సం బిక్షం, యాదవ సంఘం అధ్యక్షుడు సల్ల శంకర్, గ్రామ శాఖ అధ్యక్షుడు కొండూరు శంకర్, వార్డ్ మెంబర్లు జాలా ఉమా రమేష్, జాల ఉపేందర్, కక్కిరేణి లక్ష్మణ్, గ్రామ పెద్దలు మెట్టు శ్రీనివాసరెడ్డి, బొక్క పురుషోత్తం రెడ్డి, సామ సుధాకర్ రెడ్డి గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News