Tuesday, September 17, 2024
HomeతెలంగాణYadagirigutta: 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన

Yadagirigutta: 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన

యాదగిరిగుట్టలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు మంత్రి హరీశ్ రావు. యాదగిరి గుట్ట పట్టణంలో ఏర్పాటు చేసిన ఆలేరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. వంద పడకల ఆసుపత్రికి పనులు మొదలయ్యాయని తెలిపారు.
వైద్య రంగానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని.. వైద్యారోగ్య రంగంలో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉందన్నారు. యాదాద్రి భువనగిరిలో త్వరలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని.. నిరుద్యోగులను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలన్నదే బీజేపీ కుట్ర అని హరీష్ రావు మండిపడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News