Wednesday, February 12, 2025
HomeతెలంగాణYennam Srinivasa Reddy: కార్తీకమాస పూజల్లో ఎమ్మెల్యే ఎన్నం

Yennam Srinivasa Reddy: కార్తీకమాస పూజల్లో ఎమ్మెల్యే ఎన్నం

శివయ్య సేవలో కొత్త ఎమ్మెల్యే

మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న కుమ్మరి వాడి ఆంజనేయ స్వామి దేవాలయం లో కార్తీక మాసం చివరి సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ అర్చకుల చేత ఎమ్మెల్యే వేద ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాసులు, సత్యం, లక్ష్మయ్య, రాములు, వెంకటాచారి ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News