Saturday, July 6, 2024
HomeతెలంగాణChegunta: చేగుంటలో జీరో బిల్స్

Chegunta: చేగుంటలో జీరో బిల్స్

గృహ జ్యోతి పథకం కింద..

చేగుంట మండల కేంద్రంలో విద్యుత్ శాఖ ఇంటింటికి వెళ్లి ‘గృహ జ్యోతి’ పథకం కింద జీరో బిల్ అందజేశారు. 200 యూనిట్ల లోపు వాడిన వారికి ఈ పథకం వర్తిస్తుందని ఏఈ రాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈ రాములు లైన్మెన్ ఎర్రం శ్రీనివాస్, జూనియర్ లైన్మెన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News