Monday, September 23, 2024
HomeఆటPatancheru: జిల్లా స్థాయి క్రీడోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

Patancheru: జిల్లా స్థాయి క్రీడోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

వారం రోజులపాటు..

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణ మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి క్రీడోత్సవాలను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. వారం రోజుల పాటు కబడ్డీ, కోకో, వాలీబాల్ తదితర అంశాల్లో క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, మండల విద్యాధికారి పిపి రాథోడ్, విజయ్ కుమార్, నరసింహారెడ్డి, హనుమంత్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News