Saturday, September 28, 2024
HomeNewsKukatpally: సరికొత్త హంగులతో ఎగ్జిబిషన్

Kukatpally: సరికొత్త హంగులతో ఎగ్జిబిషన్

100 రూపాయల ఎంట్రీ ఫీ..

ఎప్పటికి అప్పుడు సరికొత్త టెక్నాలజీ తో ఎగ్జిబిషన్ లు ఏర్పాటు చేస్తూ నగర వాసులకు ఆహ్లాదాన్నిచే తాజ్ హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ సంస్థ కొత్త హంగులతో మరో భారీ ఎగ్జిబిషన్ కూకట్ లోప్రారంభించింది.శనివారం కెపిహెచ్ బి మలేషియన్ టౌన్ షిప్ ఎదురుగా ఉన్న నుమాయిష్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిర్వాహకులు వెంకట్ రెడ్డి, రాజా రెడ్డి మాట్లాడుతూ దసరా దీపావళి సంక్రాంతి సెలవులల్లో చూడటానికి అద్భుతమైన ఎగ్జిబిషన్ ఆహ్వానం పలుకుతోంది అని అన్నారు.

- Advertisement -

ఎర్రకోట సెటప్ తో ఇంట్రెన్స్,తో ఆహ్వానిస్తూ తాజ్ మహల్ అందాలను అందిస్తూ, అటుగా రోబోటిక్ టెక్నలజీతో, కదులుతున్న జంతువులతో జూరాసిక్ పార్కుని విహరిస్తూ వినోదాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నాణ్యత మైన బట్టలు రకరకాల నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో దొరికే రక రకాల హ్యాండ్లూమ్ స్టాల్స్ ను ఏర్పాటు చేసమన్నారు. వెరైటీ తినుబండారాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

చాలా రకాల లైవ్ బడ్స్ నిప్పు కోడి, రామ చిలుకలు పీచుకలు ఆకట్టుకుంటాయి వివరించారు. ఒక్కొక్కరి కేవలం 100 రూపాయలతో అందుబాటులో ఉందని, ఏర్పాట్లు చేయడానికి చాలా రోజులు పట్టింది అని ఆసక్తి పెంచే ఇలాంటి ప్రదేశాన్ని ప్రతి ఒక్కరు సందర్శించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News