Friday, September 20, 2024
Homeనేషనల్Trivendrum: కేరళ పర్యటనలో మంత్రి కాకాణి

Trivendrum: కేరళ పర్యటనలో మంత్రి కాకాణి

కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో నిర్వహిస్తున్న VAIGA2023 (Value Addition For Income Generation in Agriculture – వ్యవసాయంలో ఆదాయ ఉత్పత్తికి విలువ జోడింపు) పై నిర్వహించిన సెమినార్ లో పాల్గొని, ప్రసంగించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు, ఆదర్శ రైతులు, వ్యవసాయ రంగంపై ఆధారపడి నిర్వహిస్తున్న పలు పరిశ్రమల యాజమాన్యాల ప్రతినిధులు, తదితరులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News