Sunday, June 15, 2025
HomeతెలంగాణYadagirigutta: ఎమ్మెల్యే ఇంటి ముందు ఆటో డ్రైవర్ల ధర్నా

Yadagirigutta: ఎమ్మెల్యే ఇంటి ముందు ఆటో డ్రైవర్ల ధర్నా

కొండపైకి యధావిధిగా ఆటోలను అనుమతించాలని కోరుతూ సంవత్సరంకుపైగా దీక్ష చేస్తున్న ఆటో కార్మికులు యాదగిరి గుట్టలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి ఇంటిముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నా చేస్తున్న వారి వద్దకు వచ్చిన గొంగిడి సునీత ఈ సమస్య ముఖ్యమంత్రి వద్ద ఉందని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ ప్రగతి భవన్ లోనే తమ సమస్య పరిష్కారం అవుతుందని, లేకపోతే తమ నిరసనను తీవ్రతరం చేయనున్నట్లు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News