Saturday, April 19, 2025
Homeపాలిటిక్స్CM Revanth: ప్రజా పాలన పథకాలపై రేవంత్ సమీక్ష

CM Revanth: ప్రజా పాలన పథకాలపై రేవంత్ సమీక్ష

సమీక్ష..

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు.

- Advertisement -

ప్రజా పాలన పథకాలపై చర్చ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News