Thursday, September 19, 2024
HomeతెలంగాణKarimnagar: ధర్మపురి స్ట్రాంగ్ రూం తాళం చెవి మిస్సింగ్ కేసులో హైకోర్టు కీలక తీర్పు

Karimnagar: ధర్మపురి స్ట్రాంగ్ రూం తాళం చెవి మిస్సింగ్ కేసులో హైకోర్టు కీలక తీర్పు

తాళంచెవుల మిస్సింగ్ పై హైకోర్టుకు వెళ్లిన కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కేసుపై విచారణ జరిపింది న్యాయస్థానం. స్ట్రాంగ్ రూం తాళాల మిస్సింగ్ పై విచారణ పూర్తయ్యాక తాళాలను పగలగొట్టాలని కోర్టును ఈసీ కోరింది. 26న సంబంధిత పత్రాలు అందించాలని జిల్లా అధికారులను ఆదేశించింది కోర్టు. అభ్యర్థులకు నోటీసులు ఇచ్చి వారి సమక్షంలో తాళాలు పగలగొట్టనుంది జిల్లా యంత్రాంగం. కోర్టు ఆదేశించిన మేరకు 17A, 17C పత్రాలతో పాటు సీసీ పుటేజీని అందించనుంది జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News