Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుHyd: బేగంపేట నాలాలో పడి మరణించిన బాలిక కుటుంబానికి పరామర్శ

Hyd: బేగంపేట నాలాలో పడి మరణించిన బాలిక కుటుంబానికి పరామర్శ

సికింద్రాబాద్ బేగంపేట్ సర్కిల్ కలాసిగూడ నాలాలో పడి మరణించిన బాలిక కుటుంబాన్ని పరామర్శించారు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లిన ఆమె, అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరణించిన బాధిత కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియను అక్కడికక్కడే ప్రకటించిన మేయర్ విజయ లక్ష్మి, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News