Friday, September 20, 2024
HomeఆటCheryala: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 5 కే రన్

Cheryala: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 5 కే రన్

5కే రన్ లో ఉత్సాహంగా పాల్గొన్న చేర్యాల వాసులు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చేర్యాల పోలీసుల ఆధ్వర్యంలో విజయవంతంగా 5 కే రన్ నిర్వహించారు. బుధవారం ఉదయం 5:30 గంటలకు పోలీస్ స్టేషన్ నుండి 5 K రన్ నిర్వహించారు. 5 K రన్ లో చేర్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, స్థానిక నాయకులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News