Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్APNGOs met CM: సీఎం జగన్ ను కలిసిన ఏపీఎన్జీవోలు

APNGOs met CM: సీఎం జగన్ ను కలిసిన ఏపీఎన్జీవోలు

ఈనెల 21, 22 తేదీల్లో రాష్ట్ర మహాసభలు

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి ఏపీఎన్‌జీవోస్‌ అసోసియేషన్‌ (ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం) 21 వ రాష్ట్ర మహా సభలకు ఆహ్వనించిన ఎపీఎన్‌జీవోస్‌ ప్రెసిడెంట్‌ బండి శ్రీనివాస రావు, జనరల్‌ సెక్రటరీ కె.వి.శివారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్‌. చంద్రశేఖర్‌ రెడ్డి.

- Advertisement -

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ నెల 21, 22 తేదీల్లో రెండు రోజులపాటు జరగనున్నాయి రాష్ట్ర మహా సభలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News