Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుMorocco earthquake 632 killed: భూకంప ధాటికి 632 మంది మృతి

Morocco earthquake 632 killed: భూకంప ధాటికి 632 మంది మృతి

మృతుల సంఖ్య మరింత పెరిగే సూచన

మొరాకోనూ భూకంపం కుదిపేసింది. భూకంప ధాటికి ఇప్పటికే 632 మంది మృతి చెందినట్టు మొరాకో సర్కారు అధికారికంగా ప్రకటించింది. మృతుల సంఖ్య ఇంకా భారీగా ఉండచ్చని ప్రభుత్వ ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తుండగా, 329 మంది గాయపడ్డవారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా భారత్ సహా పలు ప్రపంచదేశాలు మొరాకోకు అన్నివిధాల సాయపడతామంటూ భరోసా ఇస్తున్నాయి. భూకంప తీవ్రత 6.8గా నమోదైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News