Friday, October 18, 2024
Homeఆంధ్రప్రదేశ్VRAs met Jagan: జగన్ ను కలిసి థాంక్స్ చెప్పిన వీఆర్ఏలు

VRAs met Jagan: జగన్ ను కలిసి థాంక్స్ చెప్పిన వీఆర్ఏలు

డీఏను పెంచటంపై హర్షం వ్యక్తంచేసిన సంఘం

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఙతలు తెలిపారు వీఆర్‌ఏ సంఘం నాయకులు. టీడీపీ ప్రభుత్వం గతంలో వీఆర్‌ఏలకు ఇస్తున్న రూ. 300 డీఏను రద్దు చేసిన విషయం కొద్దిరోజుల క్రితం సీఎం దృష్టికి తీసుకెళ్ళి దానిని కొనసాగించాలని కోరిన ఏపీజీఎఫ్‌ ప్రతినిధులు. సానుకూలంగా స్పందించి రూ. 300 కు బదులుగా డీఏని రూ. 500 కు పెంచి మంజూరు చేసిన ప్రభుత్వం.

- Advertisement -

ఏపీజీఎఫ్‌ ఛైర్మన్‌ కాకర్ల వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సీఎంని సత్కరించి, కృతజ్ఞతలు తెలిపిన వీఆర్‌ఏ సంఘ నాయకులు ధైర్యం, సత్యరాజ్, సుధాకర్, వెంకటేశ్వర్లు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News