Friday, September 20, 2024
Homeపాలిటిక్స్KTR @ Sirisilla: ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్

KTR @ Sirisilla: ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక మండల ప్రజా ప్రతినిధులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల మేనిఫెస్టో, ప్రభుత్వ పథకాలను వివరిస్తూ తమ అమూల్యమైన ఓటును బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడిగెల మానస రాజు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గజభింకార్ రాజన్న, ఉప సర్పంచ్ పెద్దూరి తిరుపతి, ప్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, ఎఎంసి డైరెక్టర్ సద్ద రోజ, గ్రామ శాఖ అధ్యక్షుడు బండి జగన్, మండల మైనార్టీ అధ్యక్షుడు ఎండి హమీద్, వార్డు సభ్యులు క్యారమ్ జగత్, రెడ్డి పర్షరాములు, మండల మహిళా అధ్యక్షురాలు మోర నిర్మల, మహిళా నాయకులు కోడం సంధ్యరాణి, ఎండి షహేదా భేగం, యూత్ నాయకులు నేరెల్ల అనిల్ గౌడ్, ఆసాని శ్రీకాంత్ రెడ్డి, కడారి నవీన్ రెడ్డి, అంకారపు మహేందర్, సీనియర్ నాయకులు పడిగెల రాజు, భానుమూర్తి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News