Sunday, October 6, 2024
Homeనేరాలు-ఘోరాలుTrain accident: పట్టాలు తప్పిన రైలు

Train accident: పట్టాలు తప్పిన రైలు

రాజస్థాన్ లో రైలు పట్టాలు తప్పిన ప్రమాదంలో 8 బోగీలు అదుపు తప్పాయి. ముంబై నుంచి జోధ్ పూర్ కు వెళ్తున్న రైలు ఈ తెల్లవారి మూడున్నర గంటలప్పుడు పట్టాలు తప్పింది. 10 మంది ప్రయాణికులు గాయపడ్డ ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించకపోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జైపూర్ లోని కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని రైల్వే ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఈ రూటులో వెళ్లే రైళ్లను దారి మళ్లించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News