Friday, October 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Rajanna Sirisilla: వల్లంపట్ల గ్రామపంచాయతీలో రికార్డుల తనిఖీ

Rajanna Sirisilla: వల్లంపట్ల గ్రామపంచాయతీలో రికార్డుల తనిఖీ

వార్డు సభ్యులిచ్చిన ఫిర్యాదుతో..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వల్లంపట్ల గ్రామంలో పౌర హక్కుల సంస్థ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలో రికార్డులను తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీలో అవకతవకలు జరిగాయంటూ గతంలో వార్డు సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవినీతిని నివారించడానికే తనిఖీలు చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -

ఈ తనిఖీల్లో జిల్లా జాయింట్ సెక్రెటరీ నేవూరి రత్నాకర్, కౌన్సిల్ ఫర్ సిటిజం రైట్స్ సెంట్రల్ కమిటీ మెంబర్ భూక్య చరణ్ కాంత్, గుడ్ల శివ చంద్రకాంత్, జగిత్యాల డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ భరద్వాజ్, కరీం, సంపత్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News