Friday, June 13, 2025
HomeతెలంగాణWarangal: జోరుగా నామినేషన్లు

Warangal: జోరుగా నామినేషన్లు

నామినేషన్ వేసిన కొండా సురేఖ

వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గంలలో.. వర్ధన్నపేట పరకాల నియోజకవర్గాలలో నామినేషన్ల పర్వం జోరుగా సాగింది. నామినేషన్లు దాఖలు చేసిన బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఏఐబిఎఫ్ అభ్యర్థులు ఎవరికి వారే అత్యధిక మెజారిటీతో గెలుపొంది రాష్ట్ర అభివృద్ధిలో.. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతామని తెలిపారు.

- Advertisement -

నామినేషన్ దాఖలు చేసిన వారిలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా రావు పద్మ.. కాంగ్రెస్ అభ్యర్థిగా నాయిని రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా, ఏఐబిఎఫ్ నుండి జంగా రాఘవరెడ్డి.. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ.. పరకాల నియోజకవర్గం నుండి బిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా చల్లా ధర్మారెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గం నుండి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆరూరి రమేష్ లు నామినేషన్లు దాఖలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News