Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan: అవుకు రెండో టన్నెల్ ప్రారంభోత్స

Jagan: అవుకు రెండో టన్నెల్ ప్రారంభోత్స

అవుకు రెండో టన్నెల్ ప్రారంభం

- Advertisement -

రాయలసీమ ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ గాలేరు నగరి సుజల స్రవంతిలో భాగంగా రూ. 567.94 కోట్ల వ్యయంతో అవుకు ప్రాజెక్ట్ మొదటి, రెండో టన్నెలు పూర్తి చేయడంతో పాటు… మూడవ టన్నెల్, ఇతర అనుబంధ పనుల్లో భాగంగా కూడా ఇప్పటికే రూ.934 కోట్ల విలువైన పనులు పూర్తి. దీనితో ఇప్పటికే మొత్తం రూ. 1,501.94 కోట్ల విలువైన పనులు పూర్తి.

పూర్తైన రెండో టన్నెల్‌ను జాతికి అంకితం చేసి గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్ కు 20,000 క్యూసెక్కుల నీటిని నంద్యాల జిల్లా జిల్లా మెట్టుపల్లె వద్ద విడుదల చేసిన సీఎం వైయస్‌.జగన్‌.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News