Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్BJY: భారత్ జోడో యాత్రలో ఈరోజు మహిళలు మాత్రమే

BJY: భారత్ జోడో యాత్రలో ఈరోజు మహిళలు మాత్రమే

‘ఆల్ వుమెన్ వాక్’ పేరుతో ఈరోజు భారత్ జోడో యాత్ర సరికొత్త చాప్టర్ కు తెర తీస్తోంది. బీజేపీ పాలిత హర్యానాలో ఈమేరకు కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర సరికొత్త మలుపు తీసుకోవటం విశేషం. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్వీట్ చేసింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి రోజైన నవంబర్ 19న కూడా భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి కేవలం మహిళలే పాదయాత్ర చేపట్టారు. ఆతరువాత డిసెంబర్ నెలలోనూ ‘మహిళా శశిక్తీకరణ్ దివస్’ సందర్భంగా కేవలం మహిళా సభ్యులతోనే రాహుల్ పాదయాత్ర చేపట్టారు. సెప్టంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైన రాహుల్ జోడో యాత్ర ఈనెల 30న శ్రీనగర్ లో ముగియనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News