Thursday, September 19, 2024
Homeనేరాలు-ఘోరాలుRobbery: రాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన దొంగలు

Robbery: రాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన దొంగలు

రాజేంద్రనగర్ లో దొంగలు రెచ్చిపోయారు. అత్తాపూర్ వద్ద సంతోష్ అనే వ్యక్తి పై దాడి చేసి.. బెదిరించి అతని మెడలో ఉన్న గోల్డ్ చైన్, చేతికి ఉన్న బ్రాస్ లైట్ తో పరారీ అయ్యారు దొంగలు. తెల్లవారుజామున 2.30 నిమిషాలకు ఈ దోపిడీ ఘటన జరిగింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు.. 2.5 లక్షల విలువ చేసే బంగారం లాకెళ్లారని పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రాజేంద్రనగర్ పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News