Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్BJY: రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి

BJY: రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి

భారత్ జోడో యాత్ర మరికొద్ది రోజుల్లో జమ్మూ కశ్మీర్ చేరుకోనుండగా జే అండ్ కే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్టీకి రాజీనామా చేయటం కాంగ్రెస్ కు అతిపెద్ద షాక్ గా మారింది. సైద్ధాంతిక విభేదాల కారణంగా తాను పార్టీని వీడుతున్నట్టు రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి దీపికా పుష్కర్ నాథ్ వెల్లడించారు. 2018 కథువా రేప్ కేసులో నిందితులకు మద్దతుగా లాల్ సింగ్ నిలిచారంటూ ఆరోపణలు చేసిన దీపికా..లాల్ సింగ్ వంటివారు భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారని..ఇందుకు కాంగ్రెస్ ఎలా సమ్మతించిందని నిలదీశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News