బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అధ్యక్షతన ప్రారంభమైన బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు అధినేత కేసీఆర్. రాజ్యసభ, లోకసభల్లో పార్లమెంటరీ పార్టీ నేతలు కె కేశవ రావు, నామా నాగేశ్వర్ రావుతో సహా హాజరైన అందరు ఎంపీలు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి రామారావు, మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.
BRS Parliamentary party meeting: బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
గులాబీ ఎంపీలంతా హాజరు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES