Saturday, October 5, 2024
HomeఆటAdudam Andhra: అందుకే ఆడుదాం ఆంధ్ర అంటున్న సీఎం

Adudam Andhra: అందుకే ఆడుదాం ఆంధ్ర అంటున్న సీఎం

మట్టిలో మాణిక్యాల కోసమే..

రాష్ట్రంలోని మట్టిలోని మాణిక్యాలు గుర్తించేందుకే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించినట్టు ఏపీ సీఎం వైఏస్ జగన్ వెల్లడించారు. ఆరోగ్యం-వ్యాయామం-ఆటలపై అవగాహన పెంచేలా వీటిని నిర్వహించామన్నారు సీఎం జగన్. విశాఖలో జరిగిన ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించి, విజేతలకు బహుమతులు అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News