Sunday, October 6, 2024
HomeదైవంMantralayam: వైభవంగా రథసప్తమి వేడుకలు

Mantralayam: వైభవంగా రథసప్తమి వేడుకలు

నయనానందకరంగా పంచ రథాల ఉత్సవం

పంచ రథాలపై రాఘవేంద్ర స్వామి, మూలారములు, ఆంజనేయస్వామి, ప్రహ్లాద రాయల ఊరేగింపుతో మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో రథసప్తమి వేడుకలు వైభవంగా సాగాయి. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతి సుభుదేంద్ర తీర్తుల అధ్వర్యంలో రథసప్తమి వేడుకలు కన్నులపండువగా జరిగాయి. ఈ సందర్భంగా కొయ్య, వెండి గజవాహనంపై, రజత, బంగారు, నవరత్న పంచ రథాలపై మూలరములు, జయరములు, రాఘవేంద్ర స్వామి, ఆంజనేయ స్వామి, ప్రహ్లాద రాయలను కనుల పండువగా ఊరేగించారు. ముందుగా పీఠాధిపతులు మంగళారతులు ఇచ్చి ఊరేగింపును ప్రారంభించారు. ప్రాకారంలో భక్తులు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవాల ఉరేగింపు నయనానందకరంగా సాగింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News