Sunday, October 6, 2024
Homeనేరాలు-ఘోరాలుPak: పాకిస్థాన్ లో బాంబు బ్లాస్టు, 90 మందికి పైగా గాయాలు

Pak: పాకిస్థాన్ లో బాంబు బ్లాస్టు, 90 మందికి పైగా గాయాలు

పాకిస్థాన్ లోని పెషావర్ లో బాంబు పేలుడు ధాటికి 90 మందికి పైగా గాయపడ్డారు. నమాజు కోసం భారీ సంఖ్యలో ముస్లింలు ఓ మసీదులో ఉన్న సమయంలోనే ఈ పేలుడు సంభవించటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. మసీదులోని ఓ భాగం పేలుడు ధాటికి కుప్పకూలింది. దానికింద చాలామంది చిక్కుకుపోగా, సహాయక చర్యలు సాగుతున్నాయి. గాయపడ్డ వారిలో చాలామంది పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News