Friday, June 28, 2024
HomeదైవంMantralayam: రాఘవేంద్ర స్వామి మఠనికి 10 లక్షల విరాళం

Mantralayam: రాఘవేంద్ర స్వామి మఠనికి 10 లక్షల విరాళం

నిత్యాన్నదానానికి..

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠానికి బెంగుళూర్ కి చెందిన భక్తురాలు జలజాక్షి రూ. 10 లక్షల విరాళాన్ని మఠం మేనేజర్ ఎస్ కే శ్రీనివాసు రావుకి అందించారు. నగదును నిత్యాన్నదానానికి వినియోగించాలని భక్తుడు కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News