Saturday, September 21, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan 'Memantha Sidham' day 2: ఆళ్లగడ్డలో 'మేమంతా సిద్ధం' డే-2

Jagan ‘Memantha Sidham’ day 2: ఆళ్లగడ్డలో ‘మేమంతా సిద్ధం’ డే-2

వైసీపీలోకి చేరిన టీడీపీ నేతలు

ఆళ్లగడ్డ నైట్‌ హాల్ట్‌ వద్ద ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమక్షంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు పలువురు టీడీపీ నేతలు.

- Advertisement -

ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన, వైఎస్సార్‌ జిల్లా కమలాపురం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, అఖిలభారత బ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షుడు కాశీభట్ల సాయినాథ్‌ శర్మ. ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన, వైఎస్సార్‌ జిల్లా కమలాపురం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, అఖిలభారత బ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షుడు కాశీభట్ల సాయినాథ్‌ శర్మ. కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News