Friday, October 18, 2024
HomeతెలంగాణThangallapalli: జిల్లా కిసాన్ మోర్చా జనరల్ సెక్రెటరీగా రాజేందర్

Thangallapalli: జిల్లా కిసాన్ మోర్చా జనరల్ సెక్రెటరీగా రాజేందర్

నియామక పత్రం అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం తాడూర్ గ్రామానికి చెందిన బక్కచెట్టి రాజేందర్ ను కిసాన్ మోర్చా జిల్లా జనరల్ సెక్రెటరీగా నియామకం చేసినట్లు బిజెపి జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు నియామక పత్రాన్ని వేములవాడలో ఆయనకి అందజేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ రాగుల మల్లికార్జున్, జిల్లా కిషన్ మోర్చా అధ్యక్షుడు కోల కృష్ణస్వామి, తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు వినవనేని శ్రీధర్ రావు, కాళీ చరణ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News