Saturday, May 18, 2024
HomeఆటMallapur: క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

Mallapur: క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

మహిపాల్ రెడ్డి స్మారక టోర్నీ

సిరిపూర్ గ్రామానికి చెందిన మహిపాల్ జ్ఞాపకార్థం మహిపాల్ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన మిత్రులు మండల కేంద్రంలో ప్రారంభించారు. ప్రారంభ మ్యాచ్ లో కొత్త ధాంరాజ్ పల్లి, మొగిలిపేట జట్లు తలపడగా కొత్త ధాంరాజ్ పల్లి జట్టు విజయం సాధించింది.

- Advertisement -

ఈ కార్యక్రమంలో దామెర రాజశేఖర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, ఏనుగు ప్రవీణ్ రెడ్డి, మిట్టపెళ్లి, రాజేందర్ రెడ్డి, మహేష్ రెడ్డి, బండి స్వామి గౌడ్, క్రీడాకారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News