Saturday, May 18, 2024
HomeతెలంగాణMallapur: ఇంటర్ స్టేట్ 2 వ ర్యాంకర్ గా సాహిత్య

Mallapur: ఇంటర్ స్టేట్ 2 వ ర్యాంకర్ గా సాహిత్య

సత్తా చాటిన గ్రామీణ విద్యార్థులు

ఇంటర్ ఫలితల్లో గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు సత్తా చాటారు. కొత్త ధాంరాజ్ పల్లి గ్రామానికి చెందిన రైతు బిడ్డ కాటిపల్లి సాహిత్య ఇంటర్ ఫలితల్లో ఎంపీసీ విభాగంలో రాష్ట్ర రెండవ ర్యాంక్ సాధించింది. సాహిత్య మల్యాల మండలం తాటిపల్లి గురుకుల కళాశాలలో చదువుతోంది. తమ గ్రామానికి చెందిన అమ్మాయికి రాష్ట్ర ర్యాంక్ రావటం పట్ల గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News