Friday, April 18, 2025
Homeపాలిటిక్స్Huzurabad: ఓటేసిన పాడి కౌశిక్

Huzurabad: ఓటేసిన పాడి కౌశిక్

అందరూ ఓటేయండి-కౌశిక్

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గంలోని తన సొంత గ్రామం వీణవంకలోని ప్రభుత్వ పాఠశాలలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, భార్య శాలినితో పాటు కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కౌశిక్ రెడ్డి తల్లిదండ్రులు సాయినాథరెడ్డి, శైలజ సోదరుడు కార్తీక్ రెడ్డి, సంతోషిని దంపతులు ఓటు వేశారు. అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News