Saturday, October 5, 2024
HomeతెలంగాణKodada: ఓటేసిన మంత్రి ఉత్తమ్ దంపతులు

Kodada: ఓటేసిన మంత్రి ఉత్తమ్ దంపతులు

ఓటేయటం మనందరి బాధ్యత

మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి దంపతులు కోదాడ పట్టణంలో నయానగర్ స్కూల్ లో వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
👉ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ శాతం చాలా తక్కువ ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
👉 ప్రతి ఓటరు బూత్ కు వచ్చి ఓటు వేయాల్సిన బాధ్యత గుర్తుంచుకోవాలని చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News