Friday, September 20, 2024
HomeతెలంగాణHyd: 'మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా' ఖాదర్ వలీకి సన్మానం

Hyd: ‘మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ ఖాదర్ వలీకి సన్మానం

‘మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ ఖాదర్ వలీకి ఘనంగా సన్మానం జరిగింది. హైదరాబాద్ లో పద్మశీ అవార్డు గ్రహీత ఖాదర్ వలీ సన్మాన కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో TSWRDC చైర్మన్ వి. ప్రకాష్ రావు, మాజీ ఐఏఎస్ అధికారి ఏ అశోక్, రైతు నేస్తం చైర్మన్ వై. వెంకటేశ్వర రావు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, జి.బి.కె రావు, రమణ నాయక్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News