Saturday, September 28, 2024
HomeతెలంగాణTeachers union leaders met CM Revanth Reddy: సీఎం రేవంత్ ను కలిసిన...

Teachers union leaders met CM Revanth Reddy: సీఎం రేవంత్ ను కలిసిన టీచర్ యూనియన్ లీడర్స్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు. గత 15 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అప్ గ్రెడేషన్ సమస్యను పరిష్కరించడంతో సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఉపాధ్యాయ సంఘాలు. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఉపాధ్యాయ సంఘాలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News