Saturday, October 5, 2024
HomeదైవంMantralayam: రుద్రాభిషేకంలో సుభుదేంద్ర తీర్థులు

Mantralayam: రుద్రాభిషేకంలో సుభుదేంద్ర తీర్థులు

మహాశివరాత్రి సందర్భంగా శ్రీ సుభుదేంద్ర తీర్థులు శ్రీమఠంలోని రుద్రదేవుడికి మహా రుద్రాభిషేకం నిర్వహించారు. అభిషేకం సందర్భంగా శ్రీమఠం పండితులు, శ్రీగురుసార్వభౌమ సంస్కృత విద్యాపీఠం వేద విద్యార్థులు నమక చమక, వేదమంత్రాలను ఆలపించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని ఈపవిత్రోత్సవాన్ని తిలకించి భక్తి పారవశ్యంలో ఓలలాడారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News