Sunday, October 6, 2024
HomeతెలంగాణJogulamba: అందుకే బీఆర్ఎస్ పార్టీ పెట్టాం: కవిత

Jogulamba: అందుకే బీఆర్ఎస్ పార్టీ పెట్టాం: కవిత

దేశంలో విపరీత ధోరణులను పక్కనపెట్టి , సహృదయంతో ఆలోచించే నాయకత్వం రావాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినట్టు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆలంపూర్ లోని బాల బ్రహేశ్వర స్వామి ఆలయం, ‌జోగులాంబ సన్నిధిలో కవిత ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు తమకూ అమలు చేయాలని ఇతర రాష్ట్రాల్లో ప్రజలు డిమాండ్ చేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ కవిత. కృష్ణా, తుంగభద్ర నదులు ఉన్నా గతంలో ఆలంపూర్ ప్రాంతానికి నీరు వచ్చేది కాదని, కానీ ప్రస్తుతం మిషన్ భగీరథ పథకం ద్వారా మారుమూల గ్రామాల్లో సైతం ‌నీటి‌ సదుపాయం ఉందని కవిత పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News