Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: గవర్నర్ బిశ్వభూషణ్ దంపతులకు ఘనంగా వీడ్కోలు

AP: గవర్నర్ బిశ్వభూషణ్ దంపతులకు ఘనంగా వీడ్కోలు

గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ సర్కారు. విమానాశ్రయంలో గవర్నర్ దంపతులుకు స్వయంగా వీడ్కోలు పలికారు సీఎం వైఎస్.జగన్. గవర్నర్ వీడ్కోలు కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ కె మోషేన్ రాజు, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఏపీ అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎం వి యస్ నాగిరెడ్డి, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News