Sunday, September 22, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: జగన్ తో రిటైర్డ్ ఐపీఎస్ భేటీ

AP: జగన్ తో రిటైర్డ్ ఐపీఎస్ భేటీ

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు కర్ణాటక క్యాడర్‌కు చెందిన రిటైర్డ్‌ డీజీ ఏఎస్‌ఎన్‌ మూర్తి. మూర్తి స్వస్ధలం ఆంధ్రప్రదేశ్‌. అలికన సత్యనారాయణ మూర్తి అడిషనల్‌ డీజీగా (కర్ణాటక క్యాడర్‌) పోలీస్‌ శాఖలో రిటైర్‌ అయ్యారు. ఆయన స్వస్ధలం విజయనగరం జిల్లా రాజాం, తాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వెంట నడవాలని నిర్ణయించుకున్నట్లు మూర్తి తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News