Saturday, July 27, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: లోకాయుక్త వార్షిక నివేదికలు

AP: లోకాయుక్త వార్షిక నివేదికలు

2020 – 21, 2021 – 22 సంవత్సరాలకు సంబంధించిన ఏపీ లోకాయుక్త వార్షిక నివేదికలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అందజేశారు లోకాయుక్త జస్టిస్‌ పి. లక్ష్మణ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు రిజిస్ట్రార్‌ టి. వెంకటేశ్వర రెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్‌ సీహెచ్‌. పోలయ్య.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News