Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్AP MLC: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన

AP MLC: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన

స్థానిక సంస్థల, ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోటాకు చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యర్థులకు అత్యధిక ప్రాధాన్య ఇచ్చామని సజ్జల వెల్లడించారు. అట్టడుగు వర్గాల నాయకులను రాజకీయ అధికారానికి దగ్గర చేయాలన్న తలంపే తమ పార్టీ విధానం అన్నారు. 18 మందిలో
ఎస్సీలకు రెండు, ఎస్టీకి ఒకటి, బీసీలకు 11, ఓసీలకు నాలుగు స్థానాలు కేటాయించినట్లు సజ్జల పేర్కొన్నారు.
స్థానిక సంస్థల కోటా నుండి..

- Advertisement -

1) నర్తు రామారావు 2) కుడిపూడి సూర్యనారాయణ 3) వంకా రవీంద్రనాథ్ 4)కవురు శ్రీనివాస్ 5) మెరుగ మురళి 6) డా. సిపాయి సుబ్రమణ్యం 7) రామసుబ్బారెడ్డి 8) డాక్టర్ మధుసూధన్ 9) ఎస్ మంగమ్మ
ఎమ్మెల్యే కోటా నుంచి..
10) పీవీవీ సూర్యనారాయణరాజు 11) పోతుల సునీత 12) కోలా గురువులు 13) బొమ్మి ఇజ్రాయెల్ 14) ఏసు రత్నం 15) మర్రి రాజశేఖర్ 16) జయమంగళ వెంకటరమణ
గవర్నర్ కోటా లో ప్రతి పాదిత అభ్యర్థులు ..
17) కుంబా రవిబాబు 18) కర్రి పద్మశ్రీ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News