Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Bethamcharla: శాంతి భద్రతలకు విఘాతం కల్పించ వద్దు

Bethamcharla: శాంతి భద్రతలకు విఘాతం కల్పించ వద్దు

సిఐ ప్రియతం రెడ్డి

బేతంచెర్ల మండలంలో మేజర్ గ్రామపంచాయితి అగు ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో గ్రామ ముఖ్య వీధుల్లో, కూడళ్ళలో సీఐ ప్రియతం రెడ్డి, ఎస్ఐ శివశంకర్ నాయక్ ఆధ్వర్యంలో సిఎపిఎఫ్ జవాన్లు, బేతంచెర్ల పోలీసులు కలిసి కవాతు నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్బంలో సీఐ ప్రియతం రెడ్డి ప్రజలతో మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యిందన్నారు. అందుకొరకై ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, శాంతియుతంగా ఎన్నికలు జరుగుటకు ప్రతిఒక్కరూ సహకరించాలనికోరారు.రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరూ పాటించాలని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News