Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Bethamcharla: కోట్ల సమక్షంలో టిడిపిలో చేరిన వైసిపి కార్యకర్తలు

Bethamcharla: కోట్ల సమక్షంలో టిడిపిలో చేరిన వైసిపి కార్యకర్తలు

ఉత్సాహంలో టీడీపీ

బేతంచర్ల నగర పంచాయతీ పరిధిలో గల సంజీవ్ నగర కాలనీకి చెందిన వైసిపి నాయకులు ఉప్పరి బాలుడు, తన అనుచర వర్గంతో కలిసి డోన్ నియోజక వర్గ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకన్నారు.

- Advertisement -

కోట్ల సమక్షంలో టిడిపిలోకి చేరిన వైసీపీ కార్యకర్తలు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, మద్దిలేటి, అంజి, కంబగిరి రాముడు, రామాంజనేయులు, సంజీవ్ నగర్ సన్న, సురేష్, మధు, రాజు, కొండయ్య తదితరులు పెద్ద ఎత్తున టిడిపిలోకి చేరారు.

ఈ కార్యక్రమంలో బేతంచెర్ల మండల టీడీపీ కన్వీనర్ ఉన్నం ఎల్లనాగయ్య, నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు పోలూరు వెంకటేశ్వర రెడ్డి టీడీపీ సీనియర్ నాయకురాలు బుగ్గన ప్రసన్న లక్ష్మి టీడీపీ మండల నాయకులు, అధిక సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News