Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Paruveta Utsavam: నరసింహ స్వామి దర్శనం చేసుకున్న భూమా దంపతులు

Paruveta Utsavam: నరసింహ స్వామి దర్శనం చేసుకున్న భూమా దంపతులు

అహోబిలం నరసింహ స్వామి పార్వేట మహోత్సవంలో బాగంగా గురువారం పట్టణంలోని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నివాసం దగ్గర చేరుకున్న పారువేట ఉత్సవ పల్లకిలోనున్న నరసింహ స్వామి ని దర్శించుకున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్, టిడిపి యువ నాయకులు భూమా విఖ్యాత్ రెడ్డి,కి అర్చకులు ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. కౌన్సిలర్ హుస్సేన్ భాష అనంత రామ సుబ్బారెడ్డి ,మాజీ జెడ్పిటిసి చాంద్బాషా నన్నే బాయ్ గారి జిలాని, టిడిపి కార్యకర్తలు అభిమానులు స్వామివారిని దర్శించుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News